News

మహిళలు అన్ని రంగాల్లో రాణించడమే తన కల అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమని ...
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులకు మేలు జరగకుంటే.. వచ్చే ...
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం ద్వారా AI ఉపయోగించి ...
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని బిలియనీర్ ఎలోన్ మస్క్ ...
ఈ తెలంగాణ నేతన్నకు భరోసా పథకం కింద ఒక్కొక్క నేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా రూ.18 వేల ఆర్థిక సహాయం చేయనున్నారు.
ముంబై ఇండియన్స్ ఇప్పుడు IPL 2026కి ముందు జట్టు నుండి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేయవచ్చు. ఈ ఆటగాళ్లకు IPL 2025లో పెద్దగా ఆడే ...
పెద్దపల్లి గోదావరిఖని సింగరేణి గ్రౌండ్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కోచ్ సూదేశ్ ప్రత్యేక శ్రద్ధతో పిల్లలకు ఉచిత క్రికెట్ కోచింగ్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది పిల్లలు, ...
తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి ప్రపంచానికి అందిస్తానని చెప్పారు.
గతంలో తనను అరెస్ట్ చేసినప్పుడు... కేసీఆర్‌ను పడగొడతానంటూ తొడగొట్టి చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అన్నట్లుగానే ఆయన ఓడించి.. ఆ కుర్చీలో కూర్చున్నానని అన్నారు.
ఎస్సీలకు మేలు చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ చిక్కుముడులను విప్పి.. వారికి అండగా ఉన్నామని తెలిపారు.
ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ మేనేజ్ మెంట్ బెంగళూరులో విక్టరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించింది. బుధవారం ...
తెలంగాణలోని మదనపల్లి గ్రామానికి భారత జాతీయ గీతం "జన గణ మన" కు ప్రత్యేకమైన చారిత్రక సంబంధం ఉంది. 1919లో బెంగాలీ మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దక్షిణ భారత పర్యటనలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో వారం ...